శ్రీలంకపై ఘన విజయం ఆసియా కప్ టీ20 టోర్నీ దుబాయ్: ఆసియాకప్లో అఫ్గానిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం తమ తొలి మ్యాచ్లో శ్రీలంకపై 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 106 పరుగుల లక�
నేటి నుంచి మెగా టీ20 టోర్నీ దుబాయ్: పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలన్నీ.. ప్రతిష్ఠాత్మక టోర్నీకి సిద్ధమయ్యాయి. శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్నకు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో శ్ర
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నా
టీమిండియాతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈనెల 27 నుంచి మొదలుకానున్న ఆసియా కప్-2022కు టికెట్ల విక్రయాన్ని రేపటి (ఆగస్టు 15) నుంచి ప్రారంభించనున్నట్ట�
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే 15 మందితో �
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత భారత జట్టు వైఖరి, ఆట ఆడే విధానంలో మార్పు వచ్చిందా..? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఆసియా కప్తో పాటు
న్యూఢిల్లీ: యూఎఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ఈనెల 8న ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్ను ఈసారి టి20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. చేతన్ శర్మ నేత�
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభంకానున్నది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చింది ఆ�
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆసియాకప్ జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాము టోర్నీ నిర్వహ�
లండన్: ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పరారీ అయ్యారు. అయితే ఈ తరుణంల�
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగిస్తున్నారు. జనాగ్రహం చూసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం వేకువ జామున లంకను వీ�
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణం ఆరంభించనుంది. అయితే అంతకుముందే ఇరు జట్ల అభిమానులకు దాయాది దేశాల సమరం �
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘకాలంగా ఇండియా తరఫున ఆడుతున్న ఛెత్రి.. తాజాగా ఆసియా కప్ అర్హత మ్యాచ్ లలో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టి దిగ్గజ ఫుట�
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆదాయాల్లేక ఆగమైపోతున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని, ఎంతకష్టమైన�
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�