Asia Cup 2023 | ఆసియా కప్ టోర్నీలో నేపాల్- భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం రావడంతో మధ్యలోనే మ్యాచ్ నిలిపేశారు. తిరిగి 10.15 గంటలకు మ్యాచ్ ప్రారంభించినా.. వర్షం అంతరాయంతో 23 ఓవర్లకు కుదించిన అంపైర్లు.. టీం ఇండియ�
గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో.. ఆసియాకప్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచకప్కు ఎంపికవడం ఖాయమైంది.
వన్డే ప్రపంచకప్నకు ముందు జట్టు కూర్పును సరిచూసుకునేందుకు పనికి వస్తుందనకున్న ఆసియా కప్లో భారత్కు వరుణుడి బాధ తప్పేలా లేదు. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల�
వన్డే ప్రపంచకప్లో (ODI World cup 2023) ఆడాలన్న వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్గా ఉండటంతో అతనినే జట్టుకు ఎంపికచేయనున్నట్లు తె�
సుదీర్ఘ కాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దోబూచులాడిన వర్షం.. పాక్ బ్యాటర్లను అసలు మైదానంలోకే రానివ్వకుండా
India Vs Pakistan | శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసి పాక్ ముంగిట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినా.. తర్వాత వర్షం ఆగక పోవడంతో మ్యాచ్ రద�
India Vs Pakistan | ఆసియా కప్ లో దాయాదుల మధ్య మ్యాచ్ ను వరుణుడి అంతరాయం వెంటాడుతున్నది. తొలుత భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు దఫాలు వర్షం రావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. పాక్ ముంగిట భారత్ 267 పరుగుల విజయ లక్ష్యాన్ని �
IND vs PAK | అంచనాలకు మించి రాణించిన పాకిస్థాన్ పేసర్లు ఆసియా కప్లో భాగంగా భారత్తో జరగిన పోరులో 10కి పది వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాణ్యమైన పేస్ను ఎదుర్కోవడం టీమ్ఇండియాకు కష్టమే అని మ్యాచ్కు ముందు నుం
Asia Cup | ఇషాన్ కిషన్ తర్వాత దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో టీం
Asia Cup | ఆసియా కప్ లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా బ్యాటర్ పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు.
Asia Cup | ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 33 ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా 4 వికెట్ల నష్టంతో 168 పరుగులు చేసింది.