ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బుధవారం నాటకీయ పరిణామాల మధ్య నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యూఏఈపై చెమ�
ఆసియాకప్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్..దుబాయ్లో ముఖాముఖి తలపడబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు తొలిసారి తలపడబోతున్న మ్యాచ్పై అభిమానుల్లో ఆస
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.
కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్తో పాటు చైనాలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి తెలంగాణ యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ ఎంపికైంది.
హంగ్జౌ(చైనా) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఆసియా కప్ టోర్నీ కోసం భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. గురువారం సమావేశమైన హాకీ ఇండియా(హెచ్ఐ) సెలెక్షన్ కమిటీ స్టార్ మిడ్ఫీల్డర్ సలీమా ట�
యూఏఈలో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏండ్ల విరామం తర్వాత భారత్..ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ గెలువడంలో కీలకంగా వ�
రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమయ్యాయి. యూఈఏ వేదికగా ఆసియా కప్ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియాను ఎంపిక చేస్తే..స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్నకు హ�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నది. వచ్చే నెల 9 నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే ఆసియా టోర్నీ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భేటీ కానుం�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగే ముక్కో�
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీకి ముందు భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త! గాయం నుంచి పూర్తిగా తేరుకున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్యాదవ్ ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు.
వచ్చే నెలలో జరిగే ఆసియాకప్ టోర్నీలో హార్డ్హిట్టర్ రింకూసింగ్కు బెర్తు దక్కేది ఒకింత అనుమానంగా మారింది. యూఏఈ వేదికగా జరుగనున్న టోర్నీ కోసం ఈనెల 19న బీసీసీఐ..భారత జట్టును ప్రకటించనుంది.
యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు. వచ్చే నెల 8వ తేదీ నుంచే మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు శనివారం 15 �
ఆసియాకప్లో ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మితిమీరిన మార్పులే రోహిత్సేనను దెబ్బకొట్టగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచ�
ఆసియాకప్లో భారత్ బోణీ కొట్టింది. వర్షం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరు రద్దు కాగా.. రెండో మ్యాచ్లో నేపాల్పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించినా.. డక్వర్త్ లూయి�