ఔరంగబాద్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో జౌరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు టూంబ్ను మూసివేస్తున్న�
సూర్యుడి కదలికలను పరిశీలించేందుకు కుతుబ్ మినార్ను ఐదో శతాబ్ధంలో రాజా విక్రమార్క నిర్మించాడని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరంవీర్ శర్మ పేర్కొన్నారు.
అత్తింట్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి (25)ని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఏఎస్ఐని అరెస్ట్ చేసిన ఘటన రాజస్ధాన్లోని జలవర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది.
ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేం�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఢిల్లీలో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తెలంగాణల
Taj Mahal | నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్మహల్ను ( Taj Mahal ) వీక్షించొచ్చు. రాత్రి వేళల్లో తాజ్మహల్ను వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి లభించింది. కరోనా వల్ల గతేడాది మార్చి నెలలో రాత్రి వేళల�