ASI | తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరమెట్ట రాములు తండ్రి మరణించిన తర్వాత. తల్లి ఎల్లవ్వ అన్నీ తానై కష్టపడి కొడుకును చదివించింది. ఇందులో భాగంగానే 2016న మనోజ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వ విభాగంలో �
Taj Mahal | యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకునే ఆగ్రాలోని తాజ్మహల్లో వర్షపు నీరు లీకవుతోంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున ఒక చోట నీట
ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో చేపట్టిన తొలి మోడల్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. శనివారం ఏఎస్ఐ (ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా) చేపట్టిన ఈ ప్రయోగంలో మోడల్ రాకెట్ భూమి నుంచ�
Sambhal Masjid | ఉత్తరప్రదేశ్ సంభల్లోని మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో రక్షణ కోసం ఆ మసీదుపై నియంత్రణ, నిర్వహణను తమకు అప్పగి�
లంచం తీసుకుంటున్న ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సికింద్రాబాద్లో నివాసం ఉండే శర్మ మేడ్చల్ మండలం గౌడెవల్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణామ్లో ఇల్లు నిర్మించారు. ఇంటీరియర్
Ratna Bhandar: జగన్నాథ ఆలయ రత్నభండార్ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. దీంతో దర్శనాలు ఆపేశారు. మూడు రోజుల
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
Zero Shadow Day | రేపు (ఏప్రిల్ 24న) కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక దివ్యమైన దృశ్యానికి సాక్ష్యంగా నిలువనుంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో �
Viral Video | ఓ రైతు తన భార్యతో కలిసి ఎడ్ల బండిపై వెళ్తుండగా, దాని చక్రం ఊడిపోయింది. దారినా వెళ్లే వారెవరూ పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు.. రైతు పరిస్థితిని గమనించి తన కారును ఆపారు. ఇక రైతు వద�
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్శాల మందిరమా? మసీదా? సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ)ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 11వ శతాబ్దపు నాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణంపై 6 వారాల్లోగా
Aurangzeb | మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్లో ఒక ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి, దానిపై మసీదు నిర్మించాడని 1920 నాటి బ్రిటిష్ ప్రభుత్వ గెజిట్ రికార్డులు చెబుతున్నాయని ఆగ్రా పురావస్తు
Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషే�