అయోధ్యలోని రామజన్మభూమి స్థలం చరిత్రపై విమర్శలు వస్తున్నందువల్ల భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) నివేదికను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ బీఆర్ మణి కోరారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో నిర్వహించిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదికను బహిర్గతపరచడంపై వారణాసి జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పబోతున్నది. సీల్డ్ కవర్లో ఇచ్చిన ఈ నివేదికన
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ శాఖ చేపట్టిన సైంటిఫిక్ స్టడీకి చెందిన రిపోర్టును ఇవాళ వారణాసి కోర్టులో ప్రజెంట్ చేశారు. ఆ కేసులో ఈనెల 21వ తేదీన తీర్పు వెలువడనున్నది. ఆలయంపై మసీదును నిర్మి�
జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వే గడువును మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు వారణాసిలోని ఓ కోర్టు తెలిపింది. ఇక ఇంతకు మించి గడువును పెంచలేమని వెల్లడించింది. వాస్తవానికి పురావస్తు శాఖ ఈ నెల 6న నివేదికను స�
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన సర్వేలో లభించిన సాక్ష్యాధారాలను పరిరక్షించాలని, దస్తావేజు రూపం లో భద్రపరచాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని వారణాసి జిల్లా కోర్టు బుధవార�
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో రెండో రోజు సర్వే ప్రారంభమైంది. ఆ మసీదులో ప్రాచీన శివాలయం ఉందా అన్న కోణంలో శాస్త్రీయ సర్వే సాగుతోంది. సర్వేను ఆపాలని ముస్లింలు కోరినా.. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఉదయ
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) ఉన్న జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) అధికారులు శాస్త్రీయ సర్వే (Survey) నిర్వహించనున్నారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్ఐ అ�
పోలీసులకు టీఏలు, అలవెన్సులు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, సరెండర్, జీపీఎఫ్ మంజూరు కోసం ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డ�
రాష్ట్రంలో శనివారం మొదటిరోజు ఎస్సై, ఏఎస్సై మెయిన్ పరీక్షలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.