Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంటెంట్ వెంటనే తొలగించాలంటూ ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతే�
రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్�
భద్రాచలం రోడ్(కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ
గూగుల్..ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ
కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి ఢిల్లీల�
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది.
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. అయితే, ఈ సదస్సులో సోమవారం చాలా గందరగోళం తలెత్తింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నైకి మూడు హైస్పీడ్ రైళ్లను మంజూరు చేసినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైస్పీడ్ కార
Vande Bharat sleeper | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది.
Union Cabinet | ప్రధాన నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సారి జనగణన కోసం కేటాయించిన రూ.11,718 కోట్ల బడ