Ashwini Vaishnaw | ‘మొంథా’ తుఫాను (Montha cyclone) ముంచుకొస్తు్ండటంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లో, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి (Rai
TikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) సేవలు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ (Chinas TikTok back in India) గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటైతే వాణిజ్య, వ్యాపార పరంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. చిన్నకోడూరులో రైల్వే �
రైలు టికెట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు ఇకపై కన్వీనియెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. నాన్ ఏసీ టికెట్కు రూ.10 ప్లస్
Sleeper train | రైలు ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) శుభవార్త చెప్పింది. త్వరలో వందే భారత్ (Vande Bharat) తొలి స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. సెప్టెంబర్ నెలల�
IRCTC | రైళ్లలో (IRCTC) అందించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయన్న విషయం (Complaints On Poor Food Quality) తెలిసిందే. ఇలాంటి ఫిర్యాదులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక విషయాన్ని పం
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స
రేవంత్రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వ
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Union Cabinet | కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త కులగణన (Caste census) కు ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
Delhi stampede | ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్పై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన సగం మంత్రి, పార్ట్టైమ్�
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్ర�