Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
కృత్రిమ మేధ(ఏఐ) కోసం త్వరలో యూపీఐ లాంటి ప్లాట్ఫామ్ రావొచ్చని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనప్రాయంగా తెలిపారు. బుధవారం ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సు-2024ను ఉద్దేశించి ఆయన మాట్�
Ashwini Vaishnaw : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అంటే ఓ బాధ్యతాయుత పదవి అని పేర్కొన్నారు.
Rath Yatra : పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్త�
Railway Minister | ఇవాళ (సోమవారం) ఉదయం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలు�
train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి (Union Railways Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు న�
Modi 3.0 Ministers | మోదీ 3.0 కేబినెట్ మంత్రులకు (Modi 3.0 Ministers) శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు.
Indias First Bullet Train | దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు (Bullet Train)కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు.
మోసపూరిత ఫోన్ కాల్స్, టెక్స్ మెసేజ్ల ద్వారా మోసపోయిన బాధితులు దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తుంటారు. అలాంటి వారికి కేంద్రం ఒక వేదిక కల్పిస్తూ సోమవారం రెండు డిజిటల్ ప్లాట్ఫాంలను ప్ర�
Sabari rail project: శబరిమల రైల్వే ప్రాజెక్టు కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని, అయితే శబరిమలకు రైల్వే ట్రాక్ విషయంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామని
Budget 2024 : 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వేలకు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు.
Budget 2024 | కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులకే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్�
Amrit Bharat Train | ఈ నెల 30న ప్రారంభించనున్న ‘అమృత్ భారత్’ రైలు (Amrit Bharat Train) తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్లో పేర్కొన్నారు.
Indian Railway | దేశంలోనే పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అందుకే రైల్వేను లైఫ్లైన్గా పిలుస్తుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే దే�
Bullet train station | దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా పంచుకున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీమో�