న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదని, అది కేవలం ఊహాజనితమైన వాదన అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణపై చర్చించలేదని, ప్లానిం�
Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్కు చెందిన
న్యూఢిల్లీ: సోషల్ మీడియా నిబంధనలను మరింత కఠినం చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రశ్న�
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్పై, సీపీఐ పార్లమెంటు సభ్యుడు బినోయ్ విశ్వం ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పెగాసస్ వినియోగంపై తన ప్రకటనలతో సభను ఆయన తప్పుదోవ పట్టించారని ఆరోపించ�
Minister KTR | కరోనా కారణంగా వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్ ప్రయాణికుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి ర�
రైళ్ల వేగం పెంచేందుకు నిరంతరం కృషి | భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పది కొత్త ‘వందే భారత్’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. భారతీయ రైల్వే ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా 2022 ఆగస్ట్ నాటికి పది ‘వం�
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ఇంజినీర్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తాను విద్యనభ్యసించిన ఇంజినీరింగ్ కాలేజ్లోనే ఆయన కూడా చదివారని తెలుసుకుని ఈ మేరకు స్పందించారు. రైల్వే మ�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులుగా అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్లు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప�
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక �