Bullet train station | దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా పంచుకున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీమో�
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సెక్షన్ (Bullet Train) గుజరాత్లోని బిలిమొర-సూరత్ మధ్య 50 కిలోమీటర్ల స్ట్రెచ్ 2026 ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
Vande Bharat | సెమీ హైస్పీడ్ వందేభారత్ (Vande Bharat) స్లీపర్ కోచ్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్లు ఎంతో రిచ్లుక్లో కన
MP Ravichandra | తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచ�
Lok Sabha | భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు - 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ �
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ కుట్ర కోణంతో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ట్యాంప
ఒడిశాలోని బాలాసోర్ (Odisha Train Accident) రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సీబీఐ విచారణను సిఫార్సు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
Sampark Kranti Train | హ్మదాబాద్ - ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ కాంత్రి ఎక్స్ప్రెస్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పే�
‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున�
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల కోతపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఖం�
Railway Minister Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చార�
నిబంధనలు, చట్టాల్లో మార్పులు తెస్తాం.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 18: సామాజిక మాధ్యమాలను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పే�