మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందిస్తున్న కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థులకు అందించే భ�
మండలంలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలచంద్రుడు ఆరో తరగతి చదువుతున్న పాత్లావత్ వినోద్ అనే విద్యార్థిని కొట్టడంతో చేయి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న హాస్టల్ వాచ్మెన్కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు.
Wankidi | బాలల సంరక్షణ బాధ్యత తమదేనని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్గ మహేష్ అన్నారు. గురువా రం కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లితండాకు చెందిన నరసింహ కుమారుడు చరణ్ సీతానగరం ఆశ్రమ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 23న నరసింహ చరణ్ ను పాఠశాల ఎదుట దింపి వెళ్లిపోయాడు.
ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీ
ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే విద్యార్థిని చనిపోయిందని, నాగర్ కర్నూల్లో ప్రవీణ్ అనే ఎస్సీ విద్యార్థి కూడా మరణించాడని పిటిషనర్ న్యాయవాది చికుడు ప్రభాకర్ హైకోర్ట�