Ashram school | ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అమ్మాయిలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు
ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా ఉపాధ్యాయులు శనివారం లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం�
నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్సాఫ్ట్ ఇండియా హైదరాబాద్ ఔదార్యా న్ని చాటుకుంది. మలక్పేటలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగుల సాధికారతశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మలక్పేట బధిరుల ఆశ్రమ పాఠశాల (చెవిటి)లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థినులు సాహసోపేతంగా పట్టుకున్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లం పట్నాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠ�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. నూతనంగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినన సర్కారు వాటిల్లో సకల సౌలత్లను ఒనగూర్చింది. దాంతో నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు �