ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడి�
పోతంగల్ మండల కేంద్రంలోనీ పీహెచ్సీలో పనిచేస్తున్న 51మంది ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో యూనిఫామ్ చీరలను అధికారులు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కల్లూరి స�
ఆశా వర్కర్స్ గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే లెప్రసీ సర్వే బిల్లులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల డ్యూటీ డబ్బులు తక్షణమే చెల్లించాలని, సట్ సెంటర్ డ్యూటీలు రద్దు చేస�
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ అనేది లేదు. నెలంతా కష్ట పడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, శంకర్పల్లి, దోమ, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు ధర్�
పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరు�
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వ�