గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ చిరుద్యోగుల జీవితాల్లో స్వరాష్ట్రంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీ�
దేశంలో ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా తకువ వేతనాలు ఉన్నాయని చెప్పా�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్�
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
బీజేపీ గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆశావర్కర్లు అన్నమో రామచంద్రా అని అక్రోశిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవటంతో తినటానికి తిండి లేక అలమటిస్తున్నా�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�
ASHA Workers | ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను �
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు