అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వ�
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కారేపల్లి పీహెచ్సీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
Asha workers | రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆశా వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి బీ ప్రవీణ అవేదన �
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించ�
ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరం కోసం ఈ నెల 25న చేపట్టే ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు తేలప్రోలు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మధిరల�
చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్నికలు మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలిగా నాగేల్లి పద్మ, ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలి ఏక
Asha workers | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేష్ కు విన
వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.