KCR govt | ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్క�
ఉమ్మడి పాలనలో అప్పటికీ పింఛను పొందుతున్న వారు మృతిచెందితే తప్ప కొత్తవారికి పింఛను అందేది కాదు. ఆ పింఛను సాధించడానికి కూడా సిఫార్సులు, గంటల కొద్దీ నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు..
కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్దపు హామీలను నమ్మి పోసపోయి ఓటేస్తే ప్రజలంతా గోస పడతారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్.. ఒక పోరాటంలా పథకాల అమలును సాగించారు. కీలక రంగాలైన వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం తదితర ఆరు రంగాలలో ఊహించని మార్పులు తీసుకువచ్చి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు
అభాగ్యుల పాలిట ఆసరాగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఆసరా పింఛన్. వృద్ధులకు చేతికర్ర వలే ఊతమిస్తున్నది. దివ్యాంగులు దిగులు చెందకుండా వారికి సీఎం కేసీఆర్ లాంటి పెద్దన్న ఉన్నాడన్న భరోసా కల�
ఏ ఆదెరువు లేని పేదలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారు. వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు ఇచ్చి భరోసా నింపుతున్నారు. ప్రతి నెలా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్�
సకలజనుల సంక్షేమం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హ�
మహిళాభ్యుదయానికి, సంక్షేమానికి రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి పెండ్లయ్యేంత వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
దేశంలో అభివృద్ధికి సూచికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని హైతాబాద్, పెద్దవేడు, నాందార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ గ్రామాల
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �