మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. పేదల కోసం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షా దీముబారక్ పథకం పెండ్లిండ్లకు ఆర్థిక సాయం, ప్ర భుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లను అందజేస్తు�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
దసరా నుంచి కొత్త పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో, నేరుగా పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనార్దన్రెడ్డి గార్డె�
మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మతపిచ్చిగాళ్ల పాలనలో దేశం నాశనమైందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయక�
Minister Srinivas Yadav | దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ �
పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను గురువారం కొంప
ప్రతి పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం, మేడ్చల్, మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా లబ్ధిదారులకు గుర�
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జూరాలలో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీకి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మం�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధరలపై నిలదీస్తే .. అవమానించిన కేంద్రమంత్రి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, మార్చి
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
సర్కారు బడి కోసం ఆండాలమ్మ తన ఆసరా పింఛన్ రూ.2016ను విరాళమిచ్చి గొప్ప మనసు చాటుకొన్నారు. కరోనా తర్వాత తెరుచుకొన్న సర్కారు బడిలో సౌకర్యాల కల్పనకు తన నెల పింఛన్ అందజేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కే�
అర్హత వయస్సు కుదింపుతో పెరిగిన సంఖ్య పరిశీలనకు సిద్ధమవుతున్న అధికారులు కామారెడ్డి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భ�