సర్కారు బడి కోసం ఆండాలమ్మ తన ఆసరా పింఛన్ రూ.2016ను విరాళమిచ్చి గొప్ప మనసు చాటుకొన్నారు. కరోనా తర్వాత తెరుచుకొన్న సర్కారు బడిలో సౌకర్యాల కల్పనకు తన నెల పింఛన్ అందజేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుద్దాల ఆండాలమ్మ. మరి బడికోసం పింఛన్ ఇవ్వాలని ఆమెకు ఎందుకు అనిపించిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.