కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవ
తాను బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్
రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, సీఎం రేవంత్రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్న రౌడీదర్బార్ అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూ ర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీ�
మున్సిపల్ ఎన్నికల నిర్వాహణలో ఎన్నికల యంత్రాం గం వైఫల్యం పలు చోట్ల స్పష్టంగా కనిపించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాశారన్న ఆరో�
కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార�
కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ �
కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన చారిత్రక నవంబర్ 29న దీక్షాదివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, లోకల్ వార్ వన్ సైడేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందూరు పంతం హింస
పైకి కాంగ్రెస్ భజన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఏప