ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత, ముఖ్యమంత్రి (Chief Minister) కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే పదవిలో ఉండగా ఓ ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి.
సీఎం పదవిలో ఉంటూ అరస్టైన మొదటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నిలిచారు. గతంలో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య ర
సామాన్యుడి పార్టీగా అవతరించి దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చి పట్టు సాధించిన తర్వాత పంజాబ్లో అనూహ్య విజయం సాధించి అధికారాన్ని దక్కించుక�
‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అ
దేశ రాజకీయాల్లో అ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి.. అన్నాహజారేతో కలిసి అవినీతిపై పోరాటం సాగించి.. ఆమ్ఆద్మీపార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. �
Kejriwal- ED | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘కుట్రదారు’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్కు 8సార్లు సమన్లు అ�
బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితు�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలస�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఊరట లభించింది. కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆయన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీలో రెండో కీలక నేత. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, సర్కారు బడుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ట్రాఫిక్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమేనా? న్యాయ సమ్మతమైనదేనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్య�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ర్టాలతో పాటు కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకు సంబంధం ఉందని, అందుకే సీఏఏను వ�