ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటనలో ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ను నిందితుడి�
Supreme Court | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తా�
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసింది. స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డ కేజ్రీవాల్�
లిక్కర్ స్కాం అనేది ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. రూ.వంద కోట్ల కుంభకోణం అని అంటున్నప్పటికీ డబ్బు చేతులు మారడం గురించి ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలు కోర్టులో రుజువులు చూపలేకపోయాయి. ఈలోగా ‘రాజకీయ అరెస్టుల�
Arvind Kejriwal | లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. జూన్ 5న తిహార్ జైలు నుంచి విడుదలవుతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్
Supreme Court | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ని సీఎ�
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగినట్లు తెలుస్తున్నది. వారం రోజులు విదేశాల్లో ఉన్న ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత బెయిల్పై విడుదలై
బీజేపీలో మోదీ తీసుకొచ్చిన ’75 ఏండ్ల’ నిబంధన అనేది కేవలం ఎల్కే అద్వానీ వంటి నేతలకేనా, మోదీకి వర్తించదా? అని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నిబంధనను తాను పాటిస్తారా? లేదా? అనేదానిపై మోద�
Arvind Kejriwal | కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచ
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానత�
Loksabha Elections 2024 | విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో పేదలందరికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందచేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.