Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు.
Arvind Kejriwal | భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాక్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చురకలంటించారు. తమ దేశం గురించి తాము చేసుకుంటామని.. ముందుగా అంతంత మాత్రంగానే ఉన్న మీ సొం
Arvind Kejriwal | తాను ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Loksabha Elections 2024 : రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్ధానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Arvind Kejriwal | అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి ఘటన కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�
Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్ను నిలదీశారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal)ను ఝాన్సీ రాణితో పోల్చారు.
Arvind Kejriwal | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. ఆమ్ ఆద్మీ పార్టీ మద
Delhi excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలుకు వెళ్లి, లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చిన అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డ
Loksabha Elections 2024 | ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.