దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�
Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్ను నిలదీశారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal)ను ఝాన్సీ రాణితో పోల్చారు.
Arvind Kejriwal | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. ఆమ్ ఆద్మీ పార్టీ మద
Delhi excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలుకు వెళ్లి, లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చిన అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డ
Loksabha Elections 2024 | ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్ (CCTV DVR) ను స్వాధీనం చేసుకున్న�
Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై (Swati Maliwal) దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్కు (Bibhav Kumar) హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. తనపై దాడి చేశారని ఎంపీ మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారం�
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.
Arvind Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపిం�
Atishi | అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై ఢిల్లీ మంత్రి అతిశీ (Atishi) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారని ఆరోపించారు.