Arunachal Pradesh : భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం ల�
India-China : ఇండియా-చైనాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాల సైనికులు సరిహద్దులో పరస్పరం ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దు ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్
Union Govt | అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) ఎప్పటికీ భారత్ (India) లో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టంచేసింది. అది ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటుందని పేర్కొన్నది. ఈ వాస్తవాన్ని మార్చడం ఎవరితరం కాదని �
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రదేశాలకు భారత్ కొత్త పేర్లను పెట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి కౌంటర్గా ఇండియా కూడా కొత్త పేర్లను ఫి
Earthquake | అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.
ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) ఈ విషయాన్ని వెల్లడించ�
మనదేశంలో మొట్టమొదటి సూర్యోదయం ‘అరుణాచల్ ప్రదేశ్'లోనే కనిపిస్తుంది. అందుకే.. ‘అరుణాచల్'కు ఆ పేరు వచ్చింది. మరి, ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భానుడు మొదటగా కనిపిస్తాడో తెలుసా? దానికి సమాధానం.. ‘డాంగ్' అనే ఓ �
టిబెట్ ఒకవైపు.. భూటాన్ ఇంకోవైపు.. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో.. ఆకాశాన్ని ముద్దాడే హిమాలయా పర్వతాల నడుమ ఉన్న మనోహరమైన పర్యాటక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్. బౌద్ధ ఆరామాలు, జలపాతాలు, వ�
Arunachal Pradesh : భారతదేశంలోని ప్రాంతాల పేర్లను మారుస్తూ, తన భూభాగంగా పేర్కొంటూ చైనా అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ఖండించింది. చైనా చేస్తున్న ఇలాంటి చర్యలు వాస్తవాల్ని కప్పిపుచ్చలేవని తెలిపింది.
ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య రాష్ర్టాల ప్రజల భద్రతపై అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజలపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని ఆయన ఆర�
సిన్చువాన్ ప్రావిన్సులో తన రహస్య స్థావరాల్లో చైనా జోరుగా అణ్వస్ర్తాలను తయారుచేస్తున్నది. చైనా అణ్వస్ర్తాలు వేగంగా పెరిగాయి. ప్రపంచంలోనే ఇప్పుడు చైనా మూడో అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. 2026 ప్రారం�
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు.
Forest Fire | అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) లోని లోహిత్ వ్యాలీ (Lohit Valley) అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. అడవంతా అగ్నికి ఆహుతైపోతోంది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది.