no balls ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నో బాల్స్ వేయడం నేరమే అవుతుందని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపారు. శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు భారీ నో బాల్స్ సమర్పించుకున్నా�
IND vs PAK | భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఆరంభంలోనే అర్షదీప్ బౌలింగ్లో బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4) వికెట్లు కోల్పోయిన
IND vs PAK | పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ పంపిన అతను..
IND vs PAK | భారత్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్కు తొలి దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
IND vs SA | భారత్తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో సఫారీ కెప్టెన్ బవుమా (0) ఒక్క పరుగు �
Team India | భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఎడంచేతి వాటం పేసర్లలో జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లెజెండరీ పేసర్ తరువాత అంతగొప్ప పేసర్ భారత జట్టుకు దొరకలేదు.
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికాకు అనుకున్న ఆరంభం లభించలేదు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును
ఆసియా కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. ఆ తర్వాత మరోసారి మూడో ఓవర్లో కూడా రెండు వికెట్లు త
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అత్యంత థ్రిల్లింగ్గా సాగిన ఈ మ్యాచ్లో 18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను యువపేసర్ అర్షదీప్ సింగ్ జార�
న్యూఢిల్లీ: యువ పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్.. పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో క్యాచ్ డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. కీలక దశలో ఆ క్యాచ్ వదిలేయడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్న�
దుబాయ్: ఇండో పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ను తలపించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. హర్షదీప్ కీలకమైన క్య�
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
ఐపీఎల్లో చాలాకాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇటీవల సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుకు ఎంపికైనా ఎక్కువగా బెంచ్కే పరిమితమైన అర్షదీప్.. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రత�
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన కైల్ మేయర్స్ (15) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో డెలివరీకి అర్షదీప్ షార
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�