INDvsSA 1st ODI: తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు అదరగొట్టారు. ఈ ఇద్దరూ తమ పేస్తో నిప్పులు చెరగడంతో తొలి వన్డేలో సఫారీలు...
Pink Jerseys : భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్లో భాగంగా జొయన్నెస్బర్గ్(Johannesberg)లో తొలి వన్డేలో తలపడుతున్నాయి. న్యూ వాండెరర్స్ స్టేడియం(New Wanderers Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో సఫారీ జట్టు ఆ
మూడు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్న బౌలర్కు చివరి ఓవర్లో బంతి అందించి పది పరుగులు ఇవ్వకుండా చేయాలంటే అతని మదిలో ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకుంటుందో అర్ష్దీప్ సింగ్ ఆదివారం అనుభవపూర్వకంగా తెలుసుకున�
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్�
Harbhajan Singh: వచ్చే నెల 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) జరుగనుంది. దాంతో, రెండు రోజుల క్రితం సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది. అయితే.. అందులో ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లు మిస్
Arshdeep Singh : టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. మరో రెండు వికెట్లు తీస్తే భారత జట్టు తరఫున టీ20ల్లో తక్కువ ఇన్నింగ్స్ల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్�
Jasprit Bumrah | వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్ పర్యటనకు భారత సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచ్ల
ఐపీఎల్లో వావ్ అనే ప్రదర్శన. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. పెట్టని కోట లాంటి వాంఖడే మైదానంలో తిరుగులేని ముంబై ఆధిపత్యానికి పంజాబ్ గండికొట్టింది.
ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు టీ20 మజాను ఇచ్చింది. ఆఖరి ఓవర్లో అర్ష్దీప్ సింగ్ సంచలన బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ముంబై ఇండియన్స్ను 13 పరుగుల తేడాతో ఓడించింది.
భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను టెస్టుల్లో ఆడించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లో నలుగురు పేసర్లలో ఒకడిగా అతడిని తీసుకోవాలని సూచించాడు. అర్ష్
అర్ష్దీప్ సింగ్ నో బాల్స్ వేయడానికి లాంగ్ రనప్ ప్రధాన కారణం అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అతడు బౌలింగ్ బేసిక్స్ మీద దృష్టి పెట్టాలని, ప్రశాంతంగా ఉండాలని కైఫ్ సూచించాడు.