ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
Attendant clicks dead females | ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద విధులు నిర్వహిస్తున్న అటెండెంట్ మహిళా మృతదేహాల ఫొటోలను రహస్యంగా తీస్తున్నాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆసుప్రతి వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తి
Deputy Collector Arrested | పెళ్లి చేసుకుంటానని నమ్మించిన డిప్యూటీ కలెక్టర్ ఒక మహిళను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ డ
Girl Gang Raped | కదులుతున్న కారులో ఒక బాలికపై కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కారుపై అనుమానించిన స్థానికులు దానిని అడ్డుకుని ఆ బాలికను రక్షించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
Man Rapes 80 Year Old Woman | పొరుగున నివసించే వ్యక్తి, 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి అతడు పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఫిర్యా
Toddler Abused To Death | పసి బాలుడ్ని అతడి తల్లి, ప్రియుడు కలిసి కిరాతకంగా హింసించి చంపారు. బాలుడి మృతదేహంపై పలు గాయాలు ఉండటం చూసి కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు. పసి బాలుడి తల్లి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.
Ex Village Head Murdered | ఇద్దరు భార్యలున్న మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. అతడి రెండో భార్య, తల్లి, మేనకోడలిని కూడా దారుణంగా చంపారు. ఒక వాహనంలో మృతదేహాలు ఉంచి నిప్పంటించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మొదటి భార్య, ఆమె ఇద్ద
పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర�
man poses as cop dupes 21 women | నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీ�
Pay Rs 4 lakh, pass SSC | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించిన స్కామ్ బయటపడింది. ఎస్ఎస్సీ ఎగ్జామ్ పాస్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షలను ఒక ముఠా వసూలు చేస్తున్�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూఎల్సీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ను అవినీతి నిరోధకశాఖ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద రూ. 6,22,38,800 విలువైన ఆస్తు