డాన్గా ఎదగాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచే స్తూ.. కారణం లేకుండా దాడులకు తెగబడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్కాలనీ పీఎస్లో వరంగల్ ఏసీపీ నందిరాం నిందితుల వివరాలు వెల్లడించా �
యూపీ పోలీసులు నడిరోడ్డుపై పడి ఉన్న ఒక శవాన్ని అరెస్ట్ చేశారు. శవమంటే నిజంగా శవం కాదు. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి కస్గంజ్ జిల్లాలో నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్ కుమార్, స్నేహితులైన కొ
Bikes stealing | మూడు నెలల్లోనే 59 ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన(Bikes stealing) నిందితులను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయికుమార్ జగదీష్,హరికృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ద�
నిర్మల్ జిల్లాలోని వైన్స్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను
Telegram : మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్ను ఫ్రాన్స్లోని లీ బగెట్ ఎయిర్పోర్ట్లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్నకు జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ
Mahua Moitra : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మహారాష్ట్ర సర్కార్పై వి
రెండు దశాబ్దాల నాటి ఓ కేసులో విచారణకు హాజరుకాకపోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, ఈ నెల 28న తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశి
Arrest | పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట పారిపోయి వివాహం చేసుకుంది. అనంతరం దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లింది. సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నూతన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Pharma company | ఫార్మా కంపెనీలో(Pharma company) పెట్టుబడి పెడితే 10 శాతం లాభాలిస్తానంటూ నమ్మిస్తూ పలువురి నుంచి రూ. 4.5 కోట్లు వసూలు చేసి మోసం చేసి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ను(Medical distributor) సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) యూత్, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వారిని ఇబ్రహ�
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్నగర్ క్రాస్రోడ్లో నిరుద్యోగులతో ఏఐసీ�