Arogya Mahila | మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలను ఈనెల 12 న ప్రారంభించేందుకు ఏర్పా�
‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో�
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే మహిళల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్యం అందించి
Arogya Mahila | హైదరాబాద్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గ�
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 11 రకాల చెకప్లు, పరీక్షలు మహిళలకు ఉచితంగా అందిస్తారు. 18 ఏండ్లు నిండిన మహిళలు ఈ పథకాన
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఆడబిడ్డల కండ్లలో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్ర
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధ్యానిమిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖీ కేంద్రాలు తదితర
మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవ
అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వార
Minister Harish Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గతరెండు మంగళవారాల్లో 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్�
ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానిక�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నది. ప్రతి మంగళవారం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులు పంపి