Yadagirigutta | యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం ని
రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�