కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ జిల్లా దవాఖాన ఎంపికైందని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలోని దవాఖానలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖాన
సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీలో సరిపడా మందులు లేక పడుతున్న ఇబ్బందులపై ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక సంఘాలు కదిలాయి.
తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను స
హుజూరాబాద్ ఏరియా దవాఖాన ఆర్ఎంవో సుధాకర్రావు, సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డిపై వేటుపడింది. ఏరియా దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులను ఆర్ఎంవో జమ్మికుంటలోని తన సొంత ప్రైవేట్ దవాఖానకు తరలిస్తున్నా
Infant Dies | ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును �
area hospital korutla | కోరుట్ల, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి�
రోగులకు మెరుగైన సేవలు అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు. ఆదివారం నర్సాపూర్లోని ఏరియా దవాఖానాను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రో గులతో మాట్లాడి అందుతున్న వైద్యసే�
అమ్మా.. నేను పుట్టగానే సంతోషిస్తావని అనుకున్నా.. పేగు బంధం తెంచగానే ఎవరో నన్ను లాక్కెళ్తుంటే నువ్వెలా భరించావమ్మా.. నన్ను ఊపిరాడకుండా గుడ్డలో చుడుతుంటే ఎలా ఊరుకున్నావమ్మా.. నీ పొత్తిళ్లలో కేరింతలు కొట్టా�
మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతులకు సంబంధించి అప్పీల్కు వెళ్లామని, అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమంప�