స్పెయిన్లో జరుగుతున్న 4వ దశ ఆర్చరీ ప్రపంచకప్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీక, పర్నీత్ కౌర్తో కూడిన భారత త్రయం.. సెమీస్లో 230-226తో ఇండోనేషియాపై గెలిచి ఫై�
ఆర్చరీ ప్రపంచకప్లో భాగంగా శనివారం ఒకేరోజు ఏకంగా ఐదు పతకాలతో దుమ్మురేపిన కాంపౌండ్ ఆర్చర్లు ఇచ్చిన స్ఫూర్తితో రికర్వ్ ఆర్చర్లూ సత్తాచాటారు. ఆదివారం జరిగిన రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో భారత సీనియర్�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. గురి తప్పని లక్ష్యంతో భారత్కు ఒకేరోజు ఐదు పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు రెండు కాంస్య
ప్రపంచ ఆర్చరీ వరల్డ్కప్లో భారత ఆర్చర్లు పతకాల వేటలో మరో ముందడుగు వేశారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సెమీస్ చేరగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పోరుకు అర్హత స�
ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతిసురేఖ స్వర్ణ ధమాకాతో అదరగొట్టింది. పారిస్ ఒలింపిక్స్కు ముందు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మూడు పసిడి పతకాలతో మెరిసింది. శనివారం జరిగి�
చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన పురుషుల రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో ప�
ఆర్చరీ ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు పసిడి పతకంతో మెరిశారు. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఐశ్వర్య శర్మ, అదితి, ఏక్తా రాణితో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కూడిన భారత బృందం కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. అదితి స్వామి, జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్తో కూడిన భారత జట్టు టైబ్రేక్లో మెక్సికోను ఓడించింద�