ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో మరో అడుగు ముందుకు పడింది. నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో 80 హెక్టార్ల అటవీ భూమి నుంచి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ వెళ్లింది. ఈ భూముల్లో రోడ్ నిర్మాణాని
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరుచేసిన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ఎమ్మెల్యే బ�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. లక్ష్మీపూర్లో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశా�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ డోసుగా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చిందని హైదరాబాద్ ఫార్మా సంస్థ బయలాజికల్-ఈ వెల్లడించింది. కొవాగ్జిన్ కానీ కొవిషీల్డ్ కానీ
ఎట్టకేలకు మక్తల్ పట్టణానికి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మంజూరైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవ తీసుకొని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూ�
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఆంక్షలు సడలించడంతోపాటు రాకపోకలపై నియంత్రణలను ఎత్తివేసిన నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకుల వీసాల జారీ ప్రక్రియ వేగవంతమైందని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ సౌతిండియా ఆప�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్�
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేర�