చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు
కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై మరో రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు
నచ్చినప్పుడు మెచ్చిన కోర్సులోకి మారొచ్చు. ఏడాది చదివిన తర్వాత అనివార్య కారణాలతో కోర్సును మధ్యలోనే ఆపివేస్తే అప్పటివరకూ చదివిన దానికి కూడా ధ్రువపత్రం జారీ చేస్తారు. మధ్యలో ఆపేసిన కోర్సును నచ్చిన సమయం
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
సీఎం కేసీఆర్ ఏది సంకల్పించినా.. ఏది చేసినా.. పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. కొంత ఆలస్యమైనా శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులువేస్తారు
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీ�
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మం�
ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�