వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
రైతులను సంఘటితం చేసి వారికి పంటల సాగు, పండిన పంటకు మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతును రాజును చేయ
చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ముందడుగు పడింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నూతన కలెక్టరేట్లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియానికి కేటాయిస్తూ క�
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది
తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సొంత రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నాటి పాలకులు పట్టించుకోక పోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ అ
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభ
ఒకవైపు కర్ణాటక - మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక - గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా - బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు క
పంచాయతీ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయా�
పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు.. మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ప్రస్తుతం పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మిం
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం