డాక్టర్ అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు స్వాగతించారు. అవార్డు ఇవ్వాలన్న తన సూచనపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
అత్యుత్తమమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేయటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉన్నదని కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావ�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని న్యాక్ బృందం పేర్కొన్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళ�
రోగి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్ ఎంత అవసరమో, నర్సు సేవలు కూడా అంతే తోడ్పడుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కారోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సుల సేవ�
మనిషి జీవితంలో విద్యను మించినది మరొకటి లేద ని, దీంతోనే వికాసం ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం, తర్వాత దేశం మరింత�
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ అద్భుత ఆవిష్కరణపై దేశవిదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు
టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేదిశగా అడుగులు వేయాలని ప�
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సేవలు అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో అత్యధికంగా రక్తదానానిక
‘డాక్టర్ సంజయ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అంకుల్ కంటే ఎక్కువగా నా వెంటపడి, ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెట్ల చిట్టాపూర్కు తెచ్చేలా చేశారు’ అంటూ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్