K.R Suresh Reddy | తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జల్శక్తి మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Apologize | మంచిర్యాల జిల్లా తాండూర్ తహసీల్ కార్యాలయంలో ఆదివాసీ మహిళలను అవమాన పరిచిన తహసీల్దార్ జ్యోత్స్న క్షమాపణలు చెప్పాలంటూ ఆదివాసి గిరిజన మహిళలు డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేటీఆర్ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు.
Tirumala laddu | తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భారత సైన్యంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆర్మీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డి�
పూటకో పార్టీ మారే మాసాపేట రవీందర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్ అన్న
Vijay Devarakonda | గిరిజన జాతికి విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని
‘మా భూములు మాకే’నని మర్లబడ్డ దేవీబాయి, పాత్లావత్ జ్యోతి, గోబీబాయి, హకీంపేట అనంతమ్మ, వాల్కీబాయి, రత్నిబాయి, మున్నీబాయి, సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ గుర
ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు.
AP Minister Satyakumar | మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.