బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించారు. ఈ నెల 11
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీర్ణం చేసుకొలేక పోతున్నారు. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన ప్రధాని మోదీ అదే సభలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమా�
నల్లగొండ : అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పరుచడంపై సీపీఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో న�