AP Minister Satyakumar | మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
Former minister Roja | ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా అమరజీవి పొట్టిశ్రీరాములును అవమానపరిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి రోజా డిమాండ
Koonanmneni | కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి క్షమాపణలు కోరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు( Koonanmneni Sambashivarao) సూచించారు.
దేశానికి అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్ సర్కారు రెండుపంటలకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించగా, అసెంబ్లీ ఎన్నికల సం
రుణమాఫీని పూర్తిగా అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా 30 నుంచి 40 శాతం మంది రైతులకు మించి రు�
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో హైదరాబాద్లోని అశోక్నగర్కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స�
కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ �
AP Minister Nimmala | పట్టిసీమను వట్టిసీమ అని వ్యాఖ్యనించిన వైఎస్ జగన్ పట్టిసీమ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
యూ ట్యాక్స్ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్�