కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ �
AP Minister Nimmala | పట్టిసీమను వట్టిసీమ అని వ్యాఖ్యనించిన వైఎస్ జగన్ పట్టిసీమ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
యూ ట్యాక్స్ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్�
మనీషా కొయిరాలకు సోనాక్షి సిన్హా క్షమాపణ చెప్పింది. వీరిద్దరూ కలిసి ‘హీరామండి’ వెబ్సిరీస్లో నటించిన విషయం తెలిసిందే. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్సిరీస్ ప్రస్తుతం విమర్శకుల ప్రశం�
జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపెల్లి శేఖర్గౌడ్పై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. పూటక�
కులగణన చేపడితే సమాజ విభజన జరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాం�
R. Krishnaiah | కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ( R.Krishnaiah) డిమాండ్ చేశారు.
Y. Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని అగౌరవపరిచింది. సభా గౌరవాన్ని దెబ్బతీసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ �
Minister KTR | తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వెంటనే క్షమాపణలు(Apologies) చెప్పాలని రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు(IT Minister KTR) డిమాండ్ చేశారు.
Minister Jagadish Reddy | నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�