వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని అన�
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు
AP politics | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాల్లో నెంబర్ వన్ అని వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బాబు తన అవసరాలకు త�
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సవాలు విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు సిద్దంగా ఉన్న
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు. తనను కస్టోడియల్ హింసకు గురి చేసిన కేసులో నిందితుడైన సునీల్కుమార్�
రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి �
AP News | నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. తనను చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఆయన మతం, మాన�
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న కేసులో తన మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ మాజీ చీఫ్ సునీల్కుమార్ స్పందించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు తాను సీఐడీ గుంటూరు ర�
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కస్టడీలో రఘురామ రాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి
Balineni | ఒంగోలు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటుంది. మొన్నటివర�
Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆ
Satyakumar | ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వపరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కా
Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారారు. వైఎస్ జగన్కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీ�