ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా చంద్రబాబు పాలనపై విమ�
Kanipakam | కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశ�
Free Gas Cylinder | ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
TTD | టీటీడీ అధికారులపై శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ తీవ్రంగా మండిపడ్డారు. టీటీఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలాంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గ�
AP News | కూరగాయలు అమ్మినట్లుగా నడిరోడ్డు మీదే మందు అమ్ముతున్న వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంతలో ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడు నడి రోడ్డు మీదనే మద్యం అమ్మ�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటరిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు బిల్లులు పెంచడమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించడంపై తీవ్రంగా మ�
Perni Nani | వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జడ్జిగా ఉండేవాళ్లు మధ్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్స�
AP News | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాప్ నెట్ ( సొసైటీ ఫర్ ఏపీ నెట్వర్క్)ను మూసివేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్కు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన�
వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని అన�
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్డున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. వారాంతపు సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే ఉభయ దేవాలయాల దర్శనాలకు భక�
AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించి
YS Sharmila | ఆస్తుల వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలవా అని విజయసాయిరెడ్డ�