Chandrababu | ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబ�
AP News | గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలు ఇప్పుడు వరద బాధితులకు అండగా నిలబడ్డాయి. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయ
Koneti Adimulam | తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయ�
Tirumala | భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.
మహబూబాబాద్ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికా
AP High Court | వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరె�
Srisailam | శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్లో బుధవారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలె
Tirumala | భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల రాక తగ్గింది. దీంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్న
Vijayasai Reddy | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి జీవీఎంసీ షాకిచ్చింది. విశాఖ జిల్లా భీమిలిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను జీవీఎంసీ అధికారులు మొదలుపెట్టారు.
YS Sharmila | ముంబై నటి కాదంబరీ జత్వానీ వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశార�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర నేతలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయాలు చ
Vijayawada | ఏపీలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. కృష్ణా నది వరదలు కూడా తగ్గింది. దీంతో బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్నగర్ ప్రాంతంలో మూడు అడుగల మేర వరద ఉధృతి తగ�
Chandrababu | ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. తప్ప చెత్త రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస�