నారా లోకేశ్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం కూడా అవ్వాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు తెలిపారు. నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ముఖ్�
AP News | తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆతుకూరి సాయి మణిదీప్ (24) నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ చదువులో అంతగా రాణించడం లేదు. సెకండ్ ఇయర్
Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్�
Tirumala | తిరుమలలో ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు.
Nara Lokesh | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తల నుంచే వినిపించగా.. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ కేడర్ కూడా
Tirumala | తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తుల�
Viral News | ఆ తాతకు 64 ఏళ్లు.. బామ్మకు 68 ఏండ్లు.. వయసైపోయి వృద్ధాశ్రమానికి చేరిన వారిద్దరూ అక్కడే ఇష్టపడ్డారు. ఇద్దరి మనసులు కలవడంతో ఈ లేటు వయసులోనే పెళ్లి చేసుకుని ఒకరికొకరు తీడు నీడగా నిలవాలని నిర్ణయించుకున్నార�
Nara Lokesh | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ హాట్ టాపిక్గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల నుంచి కొద్దిరోజులగా పెద్ద ఎత్తున డిమాం�
Madhavilatha | బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రె�
Kakani Govardhan Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడీతో మభ్య పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు
Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం
Ambati Rambabu | ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని.. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుండటంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశ�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున�
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.