Roja | సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సెల్వ�
AP News | ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద బకాయి పెట్టిన రూ.32.71 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 640 మంది అభ్యర్థులకు చెల్లింపులకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీ
AP News | ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర పాస్పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20న ఆయన విదేశాలకు వెళ్తుండట�
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు
Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని హిడెన్ కెమెరాల వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కాలేజీ హాస్టల్లో నూటికి నూరు శాతం హిడెన్ కెమెర
YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైసీపీ ఆరోపించింది. గుంటూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పరామర�
Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 4 కంపార్�
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు.
Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్�
AP News | తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
AP News | అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో, విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్
Red Book | రెడ్బుక్ వేధింపులు సచివాలయ ఉద్యోగులనూ వదలడం లేదని వైసీపీ ఆరోపించింది. గత 10 రోజులుగా సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగులు నారా లోకేశ్ రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే పలువు�