AP News | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించింది. దేవుడితో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భక్�
Pawan Kalyan | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చే�
AP News | ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం �
Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను రాజకీయ�
Pothina Mahesh | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేత పోతిన మహేశ్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డా�
Tirumala | వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.
AP News | ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స
AP News | తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.
Kethireddy | ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబ
AP News | అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీ�
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై వైసీపీ తరఫు న్యాయవాదులు హైకోర్�
Tirumala | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ప�
Tirumala | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.