YS Sharmila | రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రా
Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆ
Manchu Manoj | మోహన్బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని AICTEకి పేరెంట్స్ అసోసియేషన్�
Satyakumar | ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వపరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కా
AP Liquor Policy | ఏపీ లిక్కర్ పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొంది�
Budameru | సోషల్మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్సింగ్నగర్, పాయ�
YS Jagan | వినాయక నిమజ్జనం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టినందుకు వైఎస్ఆర్ జిల్లాలో ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ను కీర్తిస్తూ మైక్లో పాటలు పెడుతూ రెచ్చగొట్టే
AP News | ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంటి మీద నుంచి వెళ్తూ ఓ కోతి ఒక ప్యాకెట్ పడేసి వెళ్తే.. అది టీ పొడి అనుకుని ఓ వృద్ధ మహిళ దాంతో టీ పెట్టింది. తాను కొంచెం తాగడమే కాకుండా భర్తకు కూడా
Pothina Mahesh | విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ అన్నారు. అమ్మవారి ఆలయంలో పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారన�
Nadendla Manohar | మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల �
AP News | కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడనే అక్కసుతో ఓ దళిత తల్లిని చిత్రహింసలకు గురిచేశారు. తమ ఆడబిడ్డను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆమెకు ఓ మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేసేందుకు యత్నించా
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
AP News | చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజులకే నవ వరుడు ఆకస్మికంగా కన్నుమూశాడు. అత్తగారింటికి వచ్చిన అల్లుడు అస్వస్థతగా ఉందని ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడి
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అన
Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారారు. వైఎస్ జగన్కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీ�