Chandrababu | వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. చివర�
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి గేట్లు అనుకున్నంతగా దెబ్బతినలేదని ఇంజనీరింగ్ నిపుణుడు, ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. ఒక గేటుకు బోటు తగిలిందని పేర్కొన్నారు. కౌంటర్ వెయిట్ బ్రేక్�
Tirumala | భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. నిన్న, మొన్నటి వరకు సర్వదర్శనానికి కనీసం 18 గంటల సమయం పట్టగా.. ఇప్పుడు 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్�
Janasena | కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన డ్రైవర్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా�
TTD | తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గరుడ సేవ రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించిం�
AP Rains | ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP News | మాజీ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు జీఎస్ సెంథిల్ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో చైర్మన్గా ఉన్న సమయంలో నిధులను గోల్మాల్ చేశారనే ఫి
Viajayawada Rains | భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే చిట్టినగర్లో ఉన్న విజయ డెయిరీ కూడా నీట మునిగింది.
AP News | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పార్టీని వీడటంతో.. మిగిలిన వారిపై కూడా అనుమాన
AP Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. బ్యా�
Vijayawada | రెండు రోజులుగా కురిసిన కుంభవృష్టితో విజయవాడ మొత్తం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుక�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక
Perni Nani | కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Chandrababu | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణమని �
AP Rains | భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసాధారణ వర్షాల వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని తెలిపారు. వత్సవాయిలో 32 సెం.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాలపై చంద్ర�