కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా సెల్వమణి విమర్శించారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో హత్యాచారానికి గురైన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను రోజా పరామర్శించార�
Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�
Merugu Nagarjuna | నాపై కోపం కోపం ఉంటే చంపండి.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడ�
TTD | టీటీడీ నూతన పాలక మండలిలో మరో సభ్యుడికి ఏపీ ప్రభుత్వం చోటు కల్పించింది. బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డికి పాలక సభ్యుడిగా దేవాదాయ శాఖ చేర్చింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమిస్తూ.. 24 మంది
Srisailam | శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, �
Merugu Nagarjuna | వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని �
AP News | కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ 54 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడంతో ఈ దుర్భి్క్ష పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో తెలిపిం
YS Jagan | వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించిన తీరుపై వైసీపీ అసహనం వ్యక్తంచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని.. ఇప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తు
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు�
AP News | వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్కుమార్కు మరోసారి రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజుల రిమాండ్ విదిస్తూ గుంటూరు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నవంబర్ 12వ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జై�
AP News | పంట ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ మండిపడింది. అధికారంలోకి ఐదు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సా�
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా చంద్రబాబు పాలనపై విమ�
Kanipakam | కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశ�