Roja Selvamani | ఏపీ సీఎం చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి రోజా సెల్వమణి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్గా మారిపోయిందని విమర్శించారు. తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు మోసం బయటప
AP News | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. రోడ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
Free Bus | మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథ
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలను బు�
YS Sharmila | అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాద�
AP Budget 2024-25 | ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో ప్రవేశపెట్టిన అన�
AP Budget 2024-25 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు.
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగ�
Lakshmi Parvathi | సోషల్మీడియా యాక్టివిస్ట్ల అక్రమ అరెస్టులపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తుందని విమర్శించారు. తాడేపల్లిలోని �
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో పా�
KA Paul | తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్ట
AP News | చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. తనకు ఇచ్చిన నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన ఆరోపించారు. చెరువు భూ