తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ�
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �
అమరావతి, ఆగస్టు :జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు అభినందనలు తెలిపారు.“నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభిన
అమరావతి, ఆగస్టు : కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలను పాములు హడలెత్తిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 21 మంది పాముకాటుకు గురయ్యారు. దివిసీమ ప్రాంతంలో తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. నాగాయలంక మండలం నంగే�
తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకు
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�
అమరావతి ,జూలై: ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే
తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా�
తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకు
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా సీబీఐ వాచ్మెన్ రంగయ్యను విచారించి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ఇవాళ జమ్మలమడుగు మ
అమరావతి ,జూలై :ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలు పున: ప్రారంభించేందుకు సిద్దమైంది జగన్ సర్కారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడి