Crackers @ AP : ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు విధించారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆఫీసులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబే కారణమని వైసీపీ ఆరోపించింది. ఇదంతా ప్రీ ప్లాన్ ప్రకారం చంద్రబాబు కావాలని చేయిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది బాబుకు వెన్నతో పెట�
AP News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈద్ మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెలవు ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన క్యాలెండర్లో 20వ తేదీన సెలవు ఇచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం సాయంత్రం అంక
Tirumala | తిరుమలలో శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ
online cinema tickets system issue | త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
వైఎస్ జగన్ను కలిసిన పీవీ సింధు | టోక్యో ఒలింపియన్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం దుర్గమ్మ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
సీబీఐ కస్టడీకి సునీల్యాదవ్ | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్యాదవ్ను పదిరోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.