ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్లో సినీ నటుడు మోహన్బాబును కలిశారు. మంత్రి మోహన్ బాబు ఇంటికి వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీ మ
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై చర్చించేందుకు ఇక తమ నుంచి ఎలాంటి ఎదురుచూపులు ఉండబోవని పీఆర్సీపై ప్రభుత్వం వేసిన సంప్రదింపు కమిటీ సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమ ఉండడం వల్లే గడిచిన రెండున్నర ఏండ్లలో అనేక కార్యక్రమాలు అందజేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పీఆర్సీ విషయంలో ప్రభుత్వ
అమరావతి: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలోసంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2022-23 కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల వారీ ప్రగతిప
అమరావతి : సినమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప�
అమరావతి : రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు వంగవీటి రాధా చేయొద్దని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. వంగవీటి రాధా రెక్కీ అంశంపై ఆదివారం మంత్రి వ్యాఖ్యలు చేశారు. రాధా హత్య�
మచిలీపట్నం: క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.”లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప
అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హీరో నాని ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై చేసిన వ్యాఖ్యలకు బొత్స స్పందించారు. ఈ రోజు �