అమరావతి : సినమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప�
అమరావతి : రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు వంగవీటి రాధా చేయొద్దని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. వంగవీటి రాధా రెక్కీ అంశంపై ఆదివారం మంత్రి వ్యాఖ్యలు చేశారు. రాధా హత్య�
మచిలీపట్నం: క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.”లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప
అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హీరో నాని ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై చేసిన వ్యాఖ్యలకు బొత్స స్పందించారు. ఈ రోజు �
అమరావతి : ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో మూడు రాజధానులు తప్పవని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు. గుడివాడలో జగనన్న గ�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు
అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ప్రతిపక్షం టీడీపీ పనిగా ప�
తిరుమల, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బుధవారం తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అదనపు కార్యనిర్వహణ అధికారి ఎవి ధర్మ రెడ్డి ఘ�