Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తి�
LB Nagar Traffic Jam | ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన వారి వాహనాలతో ఎల్బీ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Mudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
AP Assembly Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మద్దతుగా టాలీవుడ్క�
Actor Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. దేశమంతటా ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్తో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్�
AP Assembly Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటిచేస్తుండడం
Sai Dharam Tej | మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)పై కొందరు ఆకతాయిలు దాడికి ప్రయత్నించారు. రాళ్లు, గాజు సీసాలను సాయి తేజ్పై విసిరారు.
YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న�
YS Jagan | ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు వైఎస్సార్పీసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత పులివెందులలోని సెక్రటేరియ�
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఆయన సోదరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చే
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాన