Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఘ�
Botsa Satyanarayana | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా తాను గానీ.. తన పార్టీ నేతలు గానీ తప్పు చేశామని భావిస్తే తమకు ఓటు వేయొద్దని బొత్స ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్ల�
AP News | ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం ఇప్పుడు చ�
మూడేండ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తెలుసుకోవాలనే కనీ
Janasena | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు వీలైనంత దగ్గరయ్యేందుకు వచ్చే రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభల
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
Chinta Mohan | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు. 130 అసెంబ్లీ, 25 ల�
Nandigama Suresh | ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తారని ఎంపీ నందిగం సురేశ్ తెలిపారు. ప్రజల్లో లేకపోతే తనకు కూడా టికెట్ ఉండదని స్పష్టం చేశారు. అనంతపురంలో కొనసాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే శ�
AP News | అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ చెప్పగా.. తాజాగా ప�
Chandrababu-Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించుకుంటారని తెలుస్తున్నది.