Sajjala | సినీ నటుడు చిరంజీవిని ఎవరూ అవమానించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సపష్టం చేశారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి రాజకీయా�
Lok Sabha Polls | త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై తెలంగాణ సచివాలయంలో స�
Donnu Dora | అరకు టీడీపీలో అసమ్మతి రోజురోజుకీ పెరిగిపోతుంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన దొన్ను దొర.. తన సీటు లాక్కున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. అరకు టికెట్ను బీజేపీకి కేటా�
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్ష�
AP Congress | వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. అసెంబ్లీకి 12, లోక్సభకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తంగా కాంగ్రెస్ పార్ట�
Araku | పొత్తులో భాగంగా అరకు టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ నేత దొన్ను దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ �
YS Jagan | సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా స�
YS Jagan | తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్న
Janasena | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో జనసేన పార్టీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఇప్పటివరకు గాజు గ్లాసును తమ పార్టీ సింబల్గా జనసేన ప్రకటించుకుంది. దానిపైనే పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ ఇప�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 114 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా అధికార వైఎస్సార్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ�
YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన
AP News | ఏపీలో పొత్తుల వేళ అనంతపురం అర్బన్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు కుదిరినప్పటికీ ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో అనంతపురం అర్బన్ టికెట్ ఎవరికి కేటాయిస�